V1News Telangana

సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన అమెరికా బృందం….

నసురుల్లాబాద్ ప్రతినిధి:

బాన్సువాడ: జనవరి 31 (V1 న్యూస్) నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో గ్రామానికి చెందిన పట్లోళ్ల మోహన్ రెడ్డి నిర్మాణం చేపట్టిన సాయిబాబా ఆలయాన్ని శుక్రవారం రోజు అమెరికా బృందం సభ్యులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రత్యేక పూజలు, అభిషేకా లను తిలకించారు. అనంతరం ఆలయ వేద పండితులు వారికి శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, విట్టల్ రెడ్డి, డిఎస్ఆర్ రాజు, అనుపాల్ రెడ్డి, విజయ్ కుమార్ (నందు)రెడ్డి, తదితరు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?