TPUS(తపస్) 2025 నూతన కాల మానిని,మరియు, డైరీ ,లను ఆవిష్కరించిన గౌరవ కామారెడ్డి శాసన సభ సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణా రెడ్డి .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపస్ జాతీయ వాద సంఘం గా విద్యార్థులలో ,ఉపాధ్యాయులలో,జాతీయ భావాన్ని ప్రేరేపించాలని ,మరియు రాబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల MLC ఎన్నికలలో కరీంనగర్, మెదక్ అదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాల అభ్యర్థులు కొమురయ్య , అంజిరెడ్డి లను మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించా లని కోరారు .జిల్లా అధ్యక్షులు పుల్గం రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భునెకర్ సంతోష్, జిల్లా బా ద్యులు,లక్ష్మీపతి ,ఆంజనేయులు,,రాజశేఖర్ ,తగ్లేపల్లి భాస్కర్, M సంతోష్ , పవన్ , దత్తాచారి ,శ్యాం గౌడ్, K.సంతోష్ ,శ్రీనివాస్ గౌడ్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....